Exclusive

Publication

Byline

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు..!

Telangana,hyderabad, సెప్టెంబర్ 6 -- వాయువ్య బంగాళాఖాతం,ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడనున... Read More


రైతు సమస్యలపై వైసీపీ పోరుబాట - ఈనెల 9న 'అన్నదాత పోరు'

Andhrapradesh, సెప్టెంబర్ 6 -- రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. అన్నదాతల సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా అన్నదాత ప... Read More


ప్రయాణికులకు శుభవార్త...! సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ట్రైన్ బోగీలు పెంపు, రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్

Telangana,tirupati, సెప్టెంబర్ 6 -- ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైల్వే బోగీల సంఖ్యను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 16 బోగీలతో నడ... Read More


తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి భారీ విరాళం

Andhrapradesh, సెప్టెంబర్ 6 -- తిరుమల శ్రీవారిని నిత్యం దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. ఇందులో సామాన్యుల నుంచి అత్యంత ధనవంతుల వరకు ఉంటారు. ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వ్యాపార సంస... Read More


ఏపీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 2025 - ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రే... Read More


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరం - ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి కాల్చేసి.. ఆపై తండ్రి ఆత్మహత్య..!

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యంత ఘోరం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (ప్రకాశం జిల్లా) కు చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాగర... Read More


ఎస్‌ఎల్‌బీసీ పూర్తిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ - 2027 డిసెంబర్‌ 9 డెడ్‌లైన్‌..!

Telangana, సెప్టెంబర్ 5 -- ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027 డిసెంబర... Read More


సాంకేతిక లోపాల ఎఫెక్ట్ : సీఎం చంద్రబాబు, వీఐపీల ప్రయాణానికి కొత్తగా అద్దె హెలికాప్టర్ ...!

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు. తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండడంతో గతంలో వినియోగించిన చాపర్ స్థానంలో మరో హెలీకాప్టర్ అద్దెకు తీస... Read More


అనధికార లేఅవుట్లలో స్థలం కోనుగోలు చేశారా..? వెంటనే 'ఎల్ఆర్ఎస్' చేసుకోండి, చివరి తేదీ ఇదే

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లలో కొన్న స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్... Read More


విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం - సీఎం చంద్రబాబు

Andhrapradesh, సెప్టెంబర్ 5 -- ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు... Read More